TRINETHRAM NEWS

Trinethram News : తీవ్రవాదులు పాకిస్థాన్‌లో మరోసారి రెచ్చిపోయారు. పేలుడు పదార్థాలు నిండిన వాహనాలతో బన్నూ కంటోన్మెంట్ గోడను ఢీ కొట్టించడంతో భారీ పేలుడు సంభవించింది.

పోలీసుల ప్రకారం, ఈ ఘటన పెషావర్‌కు 200 కిలోమీటర్ల దూరంలో, ఖైబర్ పఖ్తూంఖ్వా రాష్ట్రంలో చోటుచేసుకుంది.

పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

attack in Pakistan