TRINETHRAM NEWS

Trinethram News : ఏపీలోని 25 స్థానాలకు పార్లమెంట్ కోఆర్డినేటర్లను నియమించిన ఏఐసీసీ…!

అరకు(ఎన్టీ)- జగతా శ్రీనివాస్,

శ్రీకాకుళం- మీసాల సుబ్బన్న,

విజయనగరం- బొడ్డేపల్లి సత్యవతి,

విశాఖపట్నం- కొత్తూరి శ్రీనివాస్,

అనకాపల్లి- సనపాల అన్నాజీరావు,

కాకినాడ- కే.బీ.ఆర్.నాయుడు,

అమలాపురం(ఎస్సీ)- ఎం.వెంకట శివప్రసాద్,

రాజమండ్రి- ముషిని రామకృష్ణ,

నరసాపురం- జెట్టి గురునాధరావు,

ఏలూరు- కనుమూరి బాపిరాజు,

మచిలీపట్నం- కొరివి వినయ్ కుమార్,

విజయవాడ- డి.మురళీ మోహన్‌రావు,

గుంటూరు- గంగిశెట్టి ఉమాశంకర్,

నరసరావుపేట- వి.గురునాధం,

బాపట్ల(ఎస్సీ)- శ్రీపతి ప్రకాశం,

ఒంగోలు- యు.వెంకటరావు యాదవ్,

నంద్యాల- బండి జకారియా,

కర్నూలు- పి.ఎం.కమలమ్మ,

అనంతపురం- ఎన్ శ్రీహరి ప్రసాద్ –

హిందూపూర్- షేక్ సత్తార్,

కడప- ఎం.సుధాకర్‌బాబు,

నెల్లూరు- ఎం.రాజేశ్వరరావు,

తిరుపతి- షేక్ నాజర్ అహమ్మద్,

రాజంపేట- తులసిరెడ్డి,

చిత్తూరు- డి.రాంభూపాల్‌రెడ్డిలను ప్రకటించారు.