మరో ప్రాణం తీసుకున్న ఈత

TRINETHRAM NEWS

Trinethram News : తాడేపల్లి

ఉండవల్లి ఎత్తిపోతల పథకం వద్ద ఈతకు దిగి యువకుడు మృతి

విజయవాడ అజిత్ సింగ్ నగర్ కు చెందిన కుంచే లోకేష్ (27) గా గుర్తింపు

మృతదేహం మంగళగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలింపు

You cannot copy content of this page

Scroll to Top