TRINETHRAM NEWS

Trinethram News : ఏపీ సీఎం జగన్ బుధవారం ఢిల్లీకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది.

ప్రధాని మోదీ, అమిత్ షా సహా కేంద్ర ప్రభుత్వ పెద్దలను ఆయన కలవనున్నారని సమాచారం.

ఈ సందర్భంగా రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర నిధులు, విభజన హామీలు, విశాఖ స్టీల్ ప్లాంట్ అంశం సహా పలు అంశాలపై చర్చించనున్నారు.

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సీఎం ఢిల్లీ టూర్ ఆసక్తిగా మారింది.