Minority Youth Committee : మైనారిటీ యూత్ కమిటీ ఆధ్వర్యంలో సన్మానం.

TRINETHRAM NEWS

డిండి (గుండ్ల పల్లి)జనవరి 10, త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రములో స్థానిక ముస్లిం మైనారిటి యూత్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక మైనారిటీ షాదీఖానాలో ఘనంగా నూతన సర్పంచ్ నల్లగంతుల రవి ఉప సర్పంచ్ కౌసర్ రషీద్ లకు సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సర్పంచ్ నల్లగంతుల రవి మాట్లాడుతూ మైనార్టీలకు ఎల్లవేళలా తన వంతు సహాయం చేస్తానని గ్రామపంచాయతీ అభివృద్ధికి మైనార్టీల సహాయ సహకారాలు సలహాలు ఇవ్వాలని కోరారు .
ఈ కార్యక్రమంలో మైనార్టీ యూత్ సభ్యులు , మైనారిటీ నాయకులు , తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Honored by the Minority Youth Committee

You cannot copy content of this page

Scroll to Top