రాత్రి పానీపూరీ తిన్న తర్వాత అన్నదమ్ముల ఇద్దరకు తీవ్ర అస్వస్థత

TRINETHRAM NEWS

Trinethram News : ఏలూరు:

జంగారెడ్డిగూడెంలో విషాదం..

రాత్రి పానీపూరీ తిన్న తర్వాత అన్నదమ్ముల ఇద్దరకు తీవ్ర అస్వస్థత..

ఆస్పత్రికి తరలిస్తుండగా ఇద్దరు బాలురు మృతి..

మృతులు రామకృష్ణ (10) విజయ్ (6)గా గుర్తింపు

You cannot copy content of this page

Scroll to Top