తేదీ : 24/12/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); జిల్లా కేంద్రమైన విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అంతర్జాతీయ వి భిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా ఇటీవల అంధ మహిళల వరల్డ్ కప్ పోటీల్లో కరుణ కుమారి, దీపకలు ప్రతిభ కనబరిచారు.
వాళ్లను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందించారు. నజరానా కూడా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు , సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


