త్రినేత్రం న్యూస్ :నెల్లూరు జిల్లా: నవంబర్ 18 : దగదర్తి మండలం ఐతంపాడు కొత్తూరులో అలవల రత్నమ్మ కుటుంబాన్ని ఎమ్మెల్యే దగుమాటి వెంకటక్రిష్ణారెడ్డి పరామర్శించారు.ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన అలవల రత్నమ్మ కుటుంబాన్ని అన్ని విధాలుగా అండగా ఉంటామని ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి భరోసా ఇచ్చరు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


