తేదీ : 31/10/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); పోలవరం నియోజకవర్గం, టి. నరసాపురం గ్రామ శివారులో ఒక టిప్పర్ లారీ అదుపుతప్పి బోల్తా కొట్టింది. అయితే ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం ఎలా జరిగిందో స్పష్టంగా తెలియలేదు. కానీ స్థానికులు క్రేన్ సహాయంతో లారీని పైకి లేపినట్లు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


