త్రినేత్రం న్యూస్ అక్టోబర్ 24, రాజమహేంద్రవరం, మండపేట మాజీ మున్సిపల్ ఉద్యోగి వంక సాయి రామ్, రాజమహేంద్రవరం టిటిడి రోడ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన రాజన్న మిలటరీ హోటల్ ప్రారంభోత్సవం, ఈ కార్యక్రమంలో, ముఖ్య అతిధిగా పాల్గొన్న, మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి పతివాడ నూక దుర్గారాణి, మాట్లాడుతూ, రాజన్న మిలటరీ హోటల్, మంచి అభివృద్ధి చెందాలని, దేవుని కోరుకుంటూ, దేవుని ఆశీస్సులు ఎప్పుడూ,ఉండాలని ఈ వ్యాపార రంగంలో ముందుకు సాగాలని, ఆకాంక్షిస్తూ, శుభాకాంక్షలు, మున్సిపల్ కార్పొరేషన్ చైర్పర్సన్, శ్రీమతి పతివాడ నూక దుర్గారాణి.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


