త్రినేత్రం న్యూస్ అక్టోబర్ 24, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రావులపాలెం కర్నూలు జరిగిన బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం చెందిన కొవ్వూరి శ్రీనివాసరెడ్డి (39)
క్రేన్ ఆపరేటర్ గా జీవనం సాగిస్తున్న శ్రీనివాస్ రెడ్డి, రెండు రోజుల క్రితం క్రేన్ పని నిమిత్తం హైదరాబాద్ కు, అక్కడినుంచి బస్సు పై బెంగళూరు వెళుతున్న గా ఈ ప్రమాదం. ఇతనికి భార్య లక్ష్మీ జ్యోతి గృహిణి, ఎనిమిదవ తరగతి చదువుతున్న, కుమారుడు వెంకటరెడ్డి, మూడో తరగతి చదువుతున్న,కుమార్తె దివ్య ఉన్నారు.
ఈయన మృతి తో రావులపాలెం లో విషాదఛాయలు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


