Trinethram News : పెద్దపల్లి నియోజకవర్గంలో ఆదివారం కురిసిన అకాల వర్షం కారణంగా ఓదెల, ఎలిగేడు మండలాలతో పాటు పలు ప్రాంతాల్లో వరి పంట నేలవాలింది. భారీ వర్షంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. పంట నష్టపోయిన తమను ఆదుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


