Trinethram News : ఆదివారం భారీ వర్షం కురవడంతో ఎల్బీనగర్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి మెట్రోలో ప్రయాణించిన మంత్రి జూపల్లి కృష్ణారావు..
కూకట్ పల్లి హౌసింగ్ బోర్డులో ఓ వివాహానికి హాజరు కావలసి ఉన్న నైపథ్యంలో వర్షానికి ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో కారు దిగి ఎల్బీనగర్లో మెట్రో రైల్ ఎక్కి ప్రయాణించిన మంత్రి జూపల్లి కృష్ణారావు మరియు ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న….
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


