Sand Dumped Illegally : అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుక 20 ట్రాక్టర్ల డంపు స్వాధీనం

TRINETHRAM NEWS

మంథని మండలం ఎస్ఐ రమేష్

మంథని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. గోదావరి నది నుంచి హైవే రోడ్డు సమీపంలో డప్పు రెవెన్యూ అధికారులకు అప్పగించిన ఎస్ఐ రమేష్ మంథని మండలంలోని నాగారంలో గ్రామ సమీపంలో 20 ట్రాక్టర్ల ఇసుక డంపు స్వాధీనం చేసుకున్నట్లు మంత్రి ఎస్ఐ డేగ రమేష్ తెలిపారు. గోదావరి నది నుంచి నేషనల్ హైవే రోడ్డు సమీపంలో ఇసుక డప్పు ఉన్నట్లు సమాచారం రావడంతో మంగళవారం ఎస్సై రమేష్ తన సిబ్బందితో అక్కడికి వెళ్లారు. నూతనంగా నిర్మిస్తున్న నేషనల్ హైవే సమీపంలో 20 ట్రాక్టర్లు ఇసుక డంపు ఉండడంతో డంపును స్వాధీనం చేసుకొని రెవెన్యూ అధికారులకు అప్పగించారు. మండలంలో అక్రమంగా ఇసుక తరలింపుకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ హెచ్చరించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

sand dumped illegally in Manthani

You cannot copy content of this page

Scroll to Top