త్రినేత్రం న్యూస్ హనుమకొండ జిల్లా వేలేరు మండలం సోడాషాపల్లి గ్రామం లో ఎం ఆర్ పి ఎస్ వేలేరు మండల అధ్యక్షుడు హనుమకొండ మనోజ్ కుమార్ మాదిగ మాట్లాడుతూ పార్టీ అధినేత మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఈ సమావేశం ఏర్పాటు చేశామని ఈ నెల 7 న ఎం టీ ఆర్ గార్డెన్ హాసినిపర్తి లో జరుగు వికలాంగుల చేయూత పెన్షన్ దారుల మహాసభ జరగనున్నది కావున మండలం లో ఉన్న పెన్షన్ దారులు అందరు తరలివచ్చి ఈ మహాసభ విజయవంతం చేయాలి అని అన్నారు ఈ సమావేశం లో మండల ఇన్చార్జ్ బొడ్డు శాంతిసాగర్ మాదిగ కొట్టెపులమ్మ లింగమ్మ మైఖమలమ్మ లచ్చమ్మ రాజమ్మ బుచ్చమ్మ పాపమ్మ పోచెలమ్మ యాదగిరి వెంకటేష్ రాములు కె రాజయ్య ఆర్ రాజయ్య తధితరులు పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


