డిండి (గుండ్ల పల్లి)జులై 30 త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రానికి చెందిన మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు బాధ మోని శ్రీనివాస్ గౌడ్ తల్లి బొజ్జమ్మ అనారోగ్యంతో మరణించిన విషయం తెలుసుకొని ,బుదవారం రోజు కుటుంబ సభ్యులను ఎం ఎల్ ఏ బాలు నాయక్ పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ఈ సందర్భంగా మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. పరామర్శించిన వారిలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొంతినేని వెంకటేశ్వర రావు, మండలకాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నల్లవెల్లి రాజేష్ రెడ్డి తది తరులున్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


