గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఈరోజు జరిగిన కార్యక్రమంలో రామగుండం మున్సిపల్ పరిధి స్థానిక 33వ డివిజన్ పలు కాలనీలలోని బస్తీ వాసులో మహిళలు మరియు పిల్లలు కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు పర్యావరణాన్ని కాపాడే విధంగా నడుచుకోవాలని సంకల్పించారు. చెట్లు భవిష్యత్తు పునాది అని వారు నమ్ముతారు. అందువల్ల ఆరోగ్యవంతమైన భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి దానిని జాగ్రత్తగా సంరక్షించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో పిల్లలతో పాటు మహిళలు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు కూడా పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


