రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రామగుండం మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోరుకంటి చందర్ ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటికి మెుక్కలు పంపిణి చేశారు. ఆలయ కమిటీ సభ్యులు చందర్ శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమం లో నాయకులు నారాయణదాసు మారుతి చింటూ మహేందర్ తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


