Vallabhaneni Vamsi : వల్లభనేని వంశీ కి రిమాండ్ పొడిగింపు

TRINETHRAM NEWS

Trinethram News : విజయవాడ : సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రిమాండు న్యాయస్థానం పొడిగించింది..

ఇవాల్టితో రిమాండ్ ముగియనుండటంతో పోలీసులు ఆయన్ను విజయవాడ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచగా, రిమాండును పొడిగిస్తూ న్యాయమూర్తి (జడ్జి) ఆదేశాలు జారీ చేశారు..

రిమాండు పొడిగించడంతో వంశీని విజయవాడ జిల్లా జైలుకు తరలించారు..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Vallabhaneni Vamsi's remand extended

You cannot copy content of this page

Scroll to Top