కొత్తపేట : త్రినేత్రం న్యూస్. కొత్తపేట గ్రామానికి చెందిన సీనియర్ రాజకీయ నాయకులు సలాది స్వామి నాయుడు(అబ్బాయి కాపు) వర్ధంతి సందర్భంగా బస్టాండ్ సెంటర్ లోని ఆయన విగ్రహానికి స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అబ్బాయి కాపు చేసిన సేవలను గుర్తు చేసుకోవడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఆకుల రామకృష్ణ,కంఠంశెట్టి శ్రీనివాస్, సలాది రామకృష్ణ, పాలూరి సత్యానందం, బూసి జయలక్ష్మి భాస్కరరావు,ధరణాల రామకృష్ణ,వాసంశెట్టి సత్యనారాయణ మరియు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


