K. Rammohan Naidu : బీచ్ ఫెస్టివలను ప్రారంభించిన కేంద్రమంత్రి

TRINETHRAM NEWS

తేదీ : 19/04/2025. శ్రీకాకుళం జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, శ్రీకాకుళం జిల్లా, సోంపేట మండలం, బారువ సముద్రతీరంలో బీచ్ ఫెస్టివలను కేంద్రమంత్రి కె. రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. ఆలివ్ రి డ్లీ తాబేల్లను సముద్రంలోకి విడిచి పెట్టడం జరిగింది. మంత్రి మాట్లాడుతూ బారువా బీచ్ ను మినీ గోవాగా తీర్చి దిద్దుతామని తెలిపారు. అంతర్జాతీయ స్థాయి పర్యాటక హబ్ గా చేస్తామని పేర్కొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Union Minister inaugurated the

You cannot copy content of this page

Scroll to Top