Yugandhar : విద్యార్థుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపిన యుగంధర్

TRINETHRAM NEWS

పెనుమూరు త్రినేత్రం న్యూస్. గంగాధర్ నెల్లూరు నియోజకవర్గo దేవళంపేట జిల్లా పరిషత్ హై స్కూల్ ను సందర్శించి డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజన పథకాన్ని పరిశీలించిన గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ జనసేన ఇంచార్జ్, ఏపీ మాల వెల్ఫేర్ కో-ఆపరేటివ్ ఫైనాన్స్ స్టేట్ డైరెక్టర్ డాక్టర్ యుగంధర్ పొన్న. వారు మాట్లాడుతూ విద్యార్థులు ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి వెళ్లడం ఎలా అనే అంశంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.

భవిష్యత్తు లాయర్ కి 3000 రూపాయలు అందించారు. ఈ కార్యక్రమంలో వెదురుకుప్పం మండల అధ్యక్షుడు పురుషోత్తం, యువజన నాయకులు చందు అనిల్ బెనర్జీ పరమేశ్వర్ మీడియా కోఆర్డినేటర్ చంద్రమౌళి సంయుక్త కార్యదర్శి రాఘవ పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

instilled confidence in students

You cannot copy content of this page

Scroll to Top