పురుగుల మందు తాగిన మెడికల్ కళాశాల విద్యార్థిని

TRINETHRAM NEWS

తేదీ :15/02/2025. కర్నూలు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , కర్నూల్ మెడికల్ కళాశాలలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. యం బిబి యస్. రెండో సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్గొనడం జరిగింది . వెంటనే గమనించిన తోటి విద్యార్థులు ఆమెను ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. అనంతరం ఆమె స్వస్థలం అనంతపురం గా తెలుస్తోంది. అయితే ఆత్మహత్య యత్నానికి గల కారణాలు తెలియవలసి ఉంది.

You cannot copy content of this page

Scroll to Top