WhatsApp Image 2024 01 08 at 10.06.43 AM
Trinethram News : 8th Jan 2024
ఏపీలో ఎన్నికల కమిషన్ పర్యటన
నేడు ఏపీకి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్
3రోజుల పాటు ఏపీలో పర్యటించనున్న సీఈసీ బృందం బృందం
ఓటర్ల జాబితాలో అవకతవకలు, ఫిర్యాదులపై సమీక్ష
రేపు అన్ని రాజకీయ పార్టీలతో సీఈసీ సమావేశం
ఎల్లుండి ఎన్నికల సన్నద్ధతపై ఏపీ సీఈసీ ముఖేశ్ కుమార్ మీనా ప్రజెంటేషన్
