2000 రూపాయల నోట్లు పై ఆర్బీఐ కీలక ప్రకటన

TRINETHRAM NEWS

Trinethram News :

2000 రూపాయల నోట్లు పై ఆర్బీఐ కీలక ప్రకటన

2000 రూపాయల నోట్లు ప్రతీ గ్రామంలో వున్న పోస్ట్ ఆఫీస్ ల ద్వారా మార్చుకోవచ్చు అని ఆర్బీఐ ప్రకటించింది. ఈ నోట్లు మార్పిడి కోసం మరియు డిపాజిట్ కోసం ప్రజలు తమ కార్యాలయాల వద్ద బారులు తీరడంతో ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఆన్లైన్ లో లభించే అప్లికేషన్ నింపి పోస్ట్ ఆఫీస్ కు అందజేసి వారి ద్వారా ఆర్బీఐ యొక్క19 ఇష్యూ కార్యాలయాలకు తమ దగ్గర వున్న 2000 రూపాయల నోట్లు చేర్చాలని తెలిపింది.

You cannot copy content of this page

Scroll to Top