TRINETHRAM NEWS

ఏసిబి అధికారులు మెరుపు దాడి……

దర్శి పోలీస్ స్టేషన్ లో ఏసీబీ అధికారులు ఆకస్మిక మెరుపు దాడులు

దర్శి ఎస్సై లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు….

పోలీస్ స్టేషన్ లో జరుగుతున్న ఏసిబి సోదాలు…..

ఉత్కంఠ పరిస్థితిలో దర్శి ప్రజలు…..

ఏసిబి మెరుపు దాడిపై ఆందోళనలో పొదిలి, మర్రిపూడి, కొనకనమిట్ల ప్రభుత్వ ఉద్యోగులు