TRINETHRAM NEWS

ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి

అధికారుల బృందంతో ఢిల్లీ పయనం

సిఎస్ శాంతికుమారి, డిజిపి రవి గుప్త, ఇంటిలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి, ఆర్థిక అధికారులు

ఇవాళ రేపు రెండు రోజులు సీఎం ఢిల్లీ పర్యటన