WhatsApp Image 2024 11 08 at 5.34.39 PM
విజయవాడ-శ్రీశైలం ‘సీ ప్లేన్’ ట్రయల్ రన్ విజయవంతమైంది.
Trinethram News : Andhra Pradesh : మొదట విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి ‘సీ ప్లేన్’ శ్రీశైలానికి వచ్చింది.
అక్కడి జలాశయం నీటిలో సురక్షితంగా ల్యాండ్ అయింది.
అనంతరం శ్రీశైలం టూరిజం బోటింగ్ జట్టి వద్దకు సీ ప్లేన్ చేరుకుంది.
ఎస్డీఆర్ఎఫ్, పోలీసు, టూరిజం, ఎయిర్ ఫోర్స్ అధికారుల సమక్షంలో ట్రయల్ రన్ నిర్వహించారు.
రేపు సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చేతుల మీదగా ప్రారంభం కానున్న సీ ప్లేన్..
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
