TRINETHRAM NEWS

25 thousand in the accounts today

Trinethram News : Andhra Pradesh : * వరద బాధితుల అకౌంట్లలో నేడు ప్రభుత్వం ఆర్థిక సాయం జమ చేయనుంది.

  • రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల మందికి రూ.597 కోట్ల మేర ప్రభుత్వం పంపిణీ చేయనుంది.
  • ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో బాధితులకు CM చంద్రబాబు పరిహారం అందించనున్నారు.
  • ఇళ్లు పూర్తిగా మునిగిన వారికి రూ.25 వేలు,
  • మొదటి, ఆపై అంతస్తుల్లో ఉండేవారికి రూ. 10వేలు,
  • దుకాణాలు, తోపుడు బళ్లు, వాహనాలు, పశువులు, పంటలు నష్టపోయిన వారికి GOVT ఆర్థిక సాయం ఇవ్వనుంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

25 thousand in the accounts today