TRINETHRAM NEWS

శ్రీ చాకరిమెట్ల ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు …

నర్సాపూర్ లోని శ్రీచాకరిమెట్ల ఆంజనేయ స్వామి వారిని ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ఈరోజు దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ నాగరాజు యాదవ్, కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్ జి. సురేష్ రెడ్డి, మల్లంపేట్ కౌన్సిలర్ అర్కల అనంతస్వామి, జిన్నారం వెంకటేష్ గౌడ్, కర్నెకంటి మల్లేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.