Millionaires MPs : ADR : ఎంపీల్లో 93 శాతం మంది కోటీశ్వరులే: ఏడీఆర్

TRINETHRAM NEWS

93 percent of MPs are millionaires: ADR

Trinethram News : సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల్లో 93శాతం మంది కోటీశ్వరులేనని ‘అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్’ (ఏడీఆర్) తెలిపింది. గత ఎంపీల్లో 475 మంది మిలియనీర్లు ఉండగా, ఈసారి 504కు పెరిగిందని వెల్లడించింది.

ధనిక ఎంపీల్లో గుంటూరు టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ రూ.5,705 కోట్లతో మొదటి స్థానంలో చేవెళ్ల బీజేపీ అభ్యర్థి విశ్వేశ్వర్రెడ్డి రూ.4,568 కోట్ల ఆస్తులతో రెండో స్థానంలో ఉన్నారని తెలిపింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

93 percent of MPs are millionaires: ADR

You cannot copy content of this page

Scroll to Top