రాష్ట్ర వ్యాప్తంగా 301 పరీక్ష కేంద్రాల ఏర్పాటు
ఉ.10 నుంచి మ.12 గంటల వరకు పేపర్-1
మ.2 నుంచి సా.4 గంటల వరకు పేపర్-2
అరగంట ముందే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి
నిమిషం ఆలస్యమైనా అనుమతి నిరాకరణ
పరీక్ష రాయనున్న 1,48,881 మంది అభ్యర్థులు..

You cannot copy content of this page