ప్రత్యేక సాంప్రదాయ నృత్యంతో ఆకట్టుకున్న నీతా అంబానీ

TRINETHRAM NEWS

Trinethram News : గుజరాత్:మార్చి04
రిలయన్స్ అధినేత ముకేశ్‌ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ-రాధికా మర్చంట్‌ల ప్రీ వెడ్డింగ్‌ వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి.

గుజరాత్‌లోని జామ్‌ నగర్‌లో 3 రోజుల పాటు జరిగిన ఈ వేడుకలు ఆదివారం సాయంత్రం ముగిశాయి. ఈ వేడుకల్లో ముకేశ్‌ అంబానీ సతీమణి నీతా అంబానీ తన సంప్రదాయ నృత్యంతో అందరినీ ఆకట్టుకున్నారు.

రాధిక మర్చంట్‌ను అంబానీ కుటుంబంలోకి ఆహ్వాని స్తూ.. విశ్వంభరి దేవీ స్తోత్రంపై నృత్యం చేసింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ అవుతోంది…

You cannot copy content of this page

Scroll to Top