తేమ అన్నది ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో లేదు

TRINETHRAM NEWS

తేమ అన్నది ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో లేదు. ఇవాళ అత్యధిక ఉష్ణోగ్రత రాయలసీమలో ఉంటుంది. ముఖ్యంగా కర్నూలు, కడప, అనంతపురం, కదిరి, హిందూపురం, ఆధోని, గుంతకల్, ప్రొద్దుటూరు, రాయచోటి, మదనపల్లెలో వేడి బాగా ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రాంతాల్లో ప్రజలు ఇవాళ ఎండల నుంచి ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి.

You cannot copy content of this page

Scroll to Top