నేడు వైసీపీలో చేరనున్న

TRINETHRAM NEWS

కడప జిల్లా పులివెందులకు చెందిన టీడీపీ నేత సతీష్ రెడ్డి.

సీఎం జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరనున్న సతీష్ రెడ్డి.

మాజీ ఎమ్మెల్సీగా,శాసనమండలి డిప్యూటీ చైర్మన్ గా పని చేసిన సతీష్ రెడ్డి.

మధ్యాహ్నం 3గంటలకు క్యాంపు కార్యాలయంలో వైసీపీ చేరిక..

You cannot copy content of this page

Scroll to Top