TRINETHRAM NEWS

అనంతపురం జిల్లా దేశంలోనే ఎక్కువ ప్రభావం చూపించే జిల్లా.

అనంతపురం జిల్లా దేశానికి ఒక రాష్ట్రపతిని ఇచ్చింది.

ఏ పీ లో కాంగ్రెస్ పూర్వ వైభవానికి అందరూ వైఎస్ షర్మిలకు శక్తినివ్వాలి.

మోడీ వల్ల దేశంలో ప్రజాస్వాములనికి ముప్పు వచ్చింది.

ఆహార భద్రతను, విద్యా హక్కును తీసుకవచ్చిందే కాంగ్రెస్ పార్టీ

ఎన్నికల్లో బూత్ లెవల్ కాంగ్రెస్ నాయకులు అలర్ట్ గా ఉండాలి..