మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు జనసేనలో చేరారు

TRINETHRAM NEWS

నర్సాపురంలో బలమైన నేతగా గుర్తింపు పొందారు.

గతంలో ప్రజారాజ్యం పార్టీ తరపున కూడా పోటీ చేశారు.

నర్సాపురం టిక్కెట్ కు కొత్తపల్లి సుబ్బారాయుడికి కేటాయిస్తారని భావిస్తున్నారు.

You cannot copy content of this page

Scroll to Top