తల్లిదండ్రులను నరికి చంపిన కొడుకు

TRINETHRAM NEWS

విజయనగరం జిల్లా బొండపల్లి మండలం ఎస్సీ కాలనీలో తల్లిదండ్రులను నరికి చంపిన కొడుకు

నీటి పైపు వివాదంలో పినతల్లి తండ్రిని కత్తితో నరికిచంపిన కొడుకు..

అక్కడికక్కడే మృతి చెందిన తన తల్లి లక్ష్మి (35), తండ్రి డోల రాము(55)

వీరిద్దరినీ నరికిన కొడుకు లక్ష్మీ రావు 27 సంవత్సరాలు.

You cannot copy content of this page

Scroll to Top