TRINETHRAM NEWS

ఓం నమో వేంకటేశాయ

తిరుమల సమాచారం

11-ఫిబ్రవరి-2024

ఆదివారం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం .. నిన్న 10-02-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 70,158 మంది… స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 24,801 మంది… నిన్న స్వామివారి హుండీ ఆదాయం 3.51 కోట్లు … ఉచిత సర్వ దర్శనానికి 5 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు… ఉచిత సర్వదర్శనానికి 10 గంటల సమయం… టైమ్ స్లాట్ SSD దర్శనానికి 5 కంపార్ట్ మెం ట్లలో వేచి ఉన్న భక్తులు… టైమ్ స్లాట్ SSD దర్శనానికి 4 గంటల సమయం… 300/- ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం… 🙏సర్వేజనాః సుఖినోభవంతు