TRINETHRAM NEWS

కృష్ణాజిల్లా..

చల్లపల్లి మండలం మేక వారి పాలెం దగ్గర ఆర్టీసీ బస్ బోల్తా..

ప్రయాణికులు కొంతమందికి స్వల్ప గాయాలు..

హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న చల్లపల్లి పోలీసులు..