భారత్, సౌతాఫ్రికా జట్ల మద్య రేపటి నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది.
తొలి మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రేపు మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభం కానుంది.
ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అయితే వాతావరణ శాఖ వర్షం పడే అవకాశాలున్నట్లు తెలిపింది..


