TRINETHRAM NEWS

భారత్, సౌతాఫ్రికా జ‌ట్ల మ‌ద్య‌ రేప‌టి నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది.

తొలి మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రేపు మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభం కానుంది.

ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే వాతావరణ శాఖ వర్షం పడే అవకాశాలున్నట్లు తెలిపింది..