ఆగస్ట్ 16, 2026

WhatsApp Image 2024 02 02 at 12.14.19 PM

TRINETHRAM NEWS

Trinethram News : రాష్ట్రంలో జాతీయ ఉపాధి హామీ పథకం ఉద్యోగులకు పే స్కేలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఇవాళ ఇంద్రవెల్లిలో జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఆదేశాల మేరకు ఉన్నతాధికారులు సంబంధిత దస్త్రాన్ని ఇప్పటికే సిద్ధం చేశారు.

రాష్ట్రంలో 3,874 మంది జాతీయ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్నారు. 

You cannot copy content of this page