కరీంనగర్‌లోని సుభాష్‌నగర్‌లో 50 పూరిళ్లు దగ్ధం

TRINETHRAM NEWS

పూరిళ్లలో పెద్దఎత్తున చెలరేగిన మంటలు

మంటల ధాటికి ఇళ్లలోని 5 వంట గ్యాస్‌ సిలిండర్లు పేలుడు

మంటలార్పేందుకు యత్నిస్తున్న అగ్నిమాపక సిబ్బంది

20 ఏళ్లుగా పూరిళ్లలో ఉంటున్న కార్మికులు

మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు వెళ్లిన కార్మిక కుటుంబాలు

ఇళ్లలో ఎవరూ లేకపోవడంతో తప్పిన ప్రాణనష్టం.

You cannot copy content of this page

Scroll to Top