Trinethram News : కూకట్పల్లి పరిధిలోని జగద్గిరిగుట్ట బస్టాండ్ వద్ద ఓ యువకుడిపై ఇద్దరు వ్యక్తులు కత్తులతో దాడి చేసిన ఘటన కలకలం రేపింది. దాడిలో యువకుడు తీవ్రంగా గాయపడగా, అక్కడున్న వారు అతడిని వెంటనే సమీప ఆస్పత్రికి తరలించారు. దాడి చేసిన దుండగులు ఘటన తర్వాత అక్కడినుంచి పరారయ్యారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


