
Tiranga Yatra : త్రినేత్రం న్యూస్ : హైదరాబాద్ తార్నాకలో 200 మీటర్ల పొడవైన జాతీయ జెండాతో ఘనంగా తిరంగా యాత్ర నిర్వహించారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముందు ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా ఈ యాత్ర చేపట్టారు.
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు యువతతో కలిసి తిరంగా యాత్రలో పాల్గొన్నారు. భారీ జాతీయ జెండాతో సాగిన ఈ యాత్రలో పెద్ద సంఖ్యలో యువత పాల్గొని దేశభక్తిని చాటుకున్నారు.
తిరంగా మన గర్వం.. భారత్ మన గౌరవం!
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe