TRINETHRAM NEWS

తేదీ : 13/02/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , తిరువూరు నియోజకవర్గం, మండలం , తన క్యాంప్ కార్యాలయంలో సీఎం నిధి చెక్కులు పంపిణీ అందజేసి కోమిరెడ్డి పల్లి గ్రామం వెళ్తూ దారిలో మిరపకాయలు కోస్తూ కనబడిన రైతులతో కారు ఆపి కాసేపు వాళ్లతో మాట్లాడడం జరిగింది. పంటలు ఈ సంవత్సరం ఎలా పడుతున్నాయి , గిట్టుబాటు ధరలు ఏ విధంగా ఉన్నాయి, సకాలానికి నీరు అందినదా లేదా అంటూ రైతులకు సంబంధించిన ప్రతి సమస్యను క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLA chatted with farmers
MLA chatted with farmers