TRINETHRAM NEWS

Trinethram News : ఫిబ్రవరి 1 నుండి 3 వరకు రాష్ట్ర పాఠశాల కమిషనర్ శ్రీదేవసేన నేతృత్వంలో గుజరాత్ లో పర్యటించనున్నారు.

ఆ రాష్ట్రంలో పాఠశాలలు , స్కిల్ యూనివర్శిటీ , విద్య సమీక్షా కేంద్రం వంటి విద్యాసంస్థల పనితీరు పైన ఆద్యాయనం చేయనుంది.