TRINETHRAM NEWS

Trinethram News : హైదరాబాద్

ఇరిగేషన్‌పై శ్వేతపత్రం ప్రవేశపెట్టిన మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి..

ప్రతిపక్షాలపై మంత్రి పొన్నం ఫైర్‌..

►తెలంగాణ అసెంబ్లీలో నేడు వాడీ-వేడి చర్చ జరుగనుంది..

నేడు ఎనిమిదో రోజు తెలంగాణ శాసనసభ సమావేశం కొనసాగనుంది..

►ఇరిగేషన్‌పై సభలో శ్వేతపత్రం విడుదల చేయనున్న కాంగ్రెస్‌ సర్కార్..

►సభలో నీటి పారదలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్న ప్రభుత్వం..

►పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కోసం ప్రత్యేక స్క్రీన్లు ఏర్పాటు చేసిన అధికారులు..

►ఇప్పటికే KRMBపై అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌ రెడ్డి..

►ఈ క్రమంలో తమకు కూడా పీపీటీకి అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌..

►నిన్న జరగాల్సిన ఇరిగేషన్‌పై చర్చ నేటికి వాయిదా..

►ఇవ్వాల్టితో ముగియనున్న తెలంగాణ శాసన సభ సమావేశాలు..

►ఇప్పటికే శాసన మండలి నిరవధిక వాయిదా.