YCP leader YV Subbareddy : ఏపీలో తెరపైకి మరో రగడ.. ఆ అంశంపై కోర్టుకు వెళ్తామంటున్న వైసీపీ

Another scandal in AP.. YCP wants to go to court on that issue Trinethram News : పోస్టల్ బ్యాలెట్లో గెజిటెడ్ సంతకం సడలింపు పై హైకోర్టుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నాం గెజిటెడ్‌ అధికారి సీల్‌, హోదా…

ఒక్కరోజుకే తెగిపోయిన ఫ్లోటింగ్ బ్రిడ్జి

నిన్న విశాఖ ఆర్కే బీచ్‌లో తొలి ఫ్లోటింగ్‌ బ్రిడ్జి ప్రారంభం తేలియాడే వంతెనను ప్రారంభించిన ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, గుడివాడ అమర్నాథ్.

ఇప్పటికే ఎన్నికల ప్రక్రియను మొదలు పెట్టాం: సిదిరి అప్పలరాజు

Trinethram News : విశాఖపట్నం: వచ్చే ఎన్నికల్లో్ గెలుపే లక్ష్యంగా వైవీ సుబ్బారెడ్డితో కలిసి ప్రణాళికలు వేస్తున్నామని.. ఇప్పటికే ఎన్నికల ప్రక్రియను మొదలు పెట్టామని మంత్రి సిదిరి అప్పలరాజు వ్యాఖ్యానించారు.. ఈ సందర్బంగా శనివారం మంత్రి విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. అందరి…

ఎమ్మెల్సి సి. రామచంద్రయ్య కామెంట్స్..

కడప జిల్లా.. రాజధాని గురుంచి వైవీ సుబ్బారెడ్డి మాట్లాడటం హేయనీయం.. సుబ్బారెడ్డి కి రాజధాని ఇప్పుడు గుర్తుకు వచ్చిందా… సుబ్బారెడ్డి దెబ్బకు సాక్షాత్తు టిటిడి అతలాకుతలం అయ్యింది.. వైవీ సుబ్బారెడ్డి కి మెదడు లేదు…. సొంత జిల్లానే జగన్ పట్టించుకోలేదు.. ఎమ్మెల్యే…

వైసీపీ రాజ్యసభ అభ్యర్థుల ఎన్నిక ఏకగ్రీవమే

టిడిపి పోటీకి దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు. దీంతో మూడు స్థానాలనూ వైసిపి ఏకగ్రీవంగా కైవసం చేసుకోనుంది. రేపటితో నామినేషన్ల గడువు ముగియనుండగా, ఈనెల 27న ఆ పార్టీ అభ్యర్థులు వైవి సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు, మేడా రఘునాథ్ రెడ్డి ఏకగ్రీవం ఎన్నికైనట్లు…

రాజధాని గురించి సీఎం జగన్ కూడా ఆ విషయాన్ని చెబుతారు

Trinethram News : విశాఖపట్నం: రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ వేశానని… తన గెలుపు కూడా తథ్యమని వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి (YV Subbareddy) తెలిపారు. మంగళవారం వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… రాష్ట్ర ప్రయోజనల కోసం రాజీనామాలు…

ఉమ్మడి రాజధానిపై వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ లో రాజధాని నిర్మాణం ఇంకా జరగలేదు .. హైదరాబాద్ పదేళ్ల ఉమ్మడి రాజధాని గడువు జూన్ లో ముగుస్తుంది .. ఏపీలో ఇప్పుడు రాజధాని నిర్మాణం చేపట్టే పరిస్థితి లేదు.. పాలనా రాజధాని విశాఖలో ఏర్పాటయ్యే వరకు ఉమ్మడి రాజధాని…

ఎమ్మెల్యేల బదిలీ పేరుతో జగన్‌ కొత్త పథకం : లోకేశ్‌

Trinethram News : శ్రీకాకుళం: ఉత్తరాంధ్రను విజసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి దోచుకుంటున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఆరోపించారు. భూకబ్జాలు చేస్తూ ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు. నరసన్నపేటలో తెదేపా శంఖారావం బహిరంగ సభలో ఆయన…

వైఎస్‌ జగన్‌ను కలిసిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ అభ్యర్ధులు

తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ను కలిసిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ అభ్యర్ధులు వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబూరావు, మేడా రఘునాథరెడ్డి. రాజ్యసభ అభ్యర్ధులకు బీ–ఫారం అందజేసిన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన…

ఇవాళ ఉదయం నామినేషన్ వేయనున్న వైసీపీ రాజ్యసభ అభ్యర్థులు

వై వీ సుబ్బారెడ్డి..గొల్ల బాబురావు.. మేడ రఘునాథరెడ్డి.. నామినేషన్ కార్యక్రమనికి హాజరు కానున్న పలువురు ఎమ్మెల్యేలు..

You cannot copy content of this page