జాతీయ క‌స్ట‌మ్స్, ప‌రోక్ష ప‌న్నులు, మాద‌క ద్ర‌వ్యాల అకాడ‌మీని ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ

జాతీయ క‌స్ట‌మ్స్, ప‌రోక్ష ప‌న్నులు, మాద‌క ద్ర‌వ్యాల అకాడ‌మీని ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న గవర్నర్ జ‌స్టిస్ అబ్దుల్ న‌జీర్, సీఎం జగన్మోహన్ రెడ్డి..

ప్రధానికి ఘన స్వాగతం

Trinethram News : శ్రీ సత్య సాయి జిల్లాలేపాక్షి పురాతన ఆలయంలో వీరభద్ర స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోడీ. ఆలయం శిల్పకళలను సందర్శిస్తూ వివరాలు ను అడిగి తెలుసుకుంటూ గంట పాటు గడిపారు. అనంతరం అక్కడి నుండి…

నేడో , రేపు షర్మిల కు పిసిసి చీఫ్!

జగన్ రియాక్షన్ ఎలా ఉంటుందో..? గత కొన్నేళ్లుగా తెలంగాణ రాజకీయాల్లో రాణించడానికి షర్మిల ప్రయత్నించారు. కానీ తెలంగాణ ప్రజలు పెద్దగా ఆదరించలేదు. దీంతో ఆమె కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపక తప్పలేదు. అయితే ఆమె తెలంగాణ రాజకీయాల కోసమే కాంగ్రెస్ కు…

మధ్యాహ్నం 2 గంటలకు పుట్టపర్తి విమానాశ్రయం చేరుకోనున్న సీఎం జగన్

Trinethram News : నేడు సత్యసాయి జిల్లా లో సీఎం జగన్, ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ పర్యటన.మధ్యాహ్నం 2 గంటలకు పుట్టపర్తి విమానాశ్రయం చేరుకోనున్న సీఎం జగన్ బెంగుళూర్ నుంచి రోడ్డు మార్గాన పాలసమద్రం నాసిన్ కు చేరుకోనున్న గవర్నర్…

సామజిక న్యాయానికి ‘నిలువెత్తు రూపం’

సామజిక న్యాయానికి ‘నిలువెత్తు రూపం’ బెజవాడ నడిబొడ్డున డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహం ఈనెల 19న సీఎం జగన్ చేత అంబేద్కర్ స్మృతివనం, విగ్రహం జాతికి అంకితం ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన అంబేద్కర్ విగ్రహం ఇది

ఒంగోలు ఎంపీగా పోటీ చేయనని పలు దఫాలుగా సీఎం జగన్ కు చెప్పా

ఒంగోలు ఎంపీగా పోటీ చేయనని పలు దఫాలుగా సీఎం జగన్ కు చెప్పా. ప్రత్యక్ష రాజకీయాలు గ్యాప్ రావటంతో పార్టీ పనులు చూస్తున్నా. పోటీ విషయంలో అంతిమంగా సీఎం జగన్ నిర్ణయానికి శిరసావహిస్తా. సీనియర్ నేతలు పార్టీని వీడటానికి వారి వ్యక్తిగత…

బందరులో ఇక బాలశౌర్యం

బందరులో ఇక బాలశౌర్యం వావ్.. బందరులో మరో నాయకుడా? ఛాన్సే లేదు. ఆ రెండు కుటుంబాలే బందరును ఏలుకోవాలి. బందరు పోర్టుకు అప్పులు ఇప్పించటం ఎంపీ నేరం. గుడివాడలో రైల్వే ఓవర్ బ్రిడ్జికి నిధులు మంజూరు చేయించటం దారుణం. బందరులో దివంగత…

ఆ భరోసాతోనే ప్రతి ఇంటా సంక్రాంతి: సీఎం జగన్‌ పండుగ శుభాకాంక్షలు

ఆ భరోసాతోనే ప్రతి ఇంటా సంక్రాంతి: సీఎం జగన్‌ పండుగ శుభాకాంక్షలు గుఃటూరు : రాష్ట్ర ప్రజలు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.. ఈ మేరకు శనివారం ఆయన…

సియం కలిసిన బొట్ల రామారావు యాదవ్

సియం కలిసిన బొట్ల రామారావు యాదవ్ కందుకూరు టిక్కెట్ ఖరారు చేసిన జగన్ అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర వైయస్సార్ కాంగ్రెసు పార్టీ బిసి సెల్ జోన్ 5 కన్వీనర్ ఉమ్మడి ప్రకాశం జిల్లా గొర్రెల పెంపకదరుల…

ఆంధ్ర ప్రదేశ్ రైతులకు శుభ వార్త

ఆంధ్ర ప్రదేశ్ రైతులకు శుభ వార్త ధాన్యం రైతులకు సీఎం జగన్ సంక్రాంతి కానుక ధాన్యం సేకరణ నిధులకు రూ. SA 2006 కోట్లు విడుదల. లక్షా 77వేల రూపాయిలు రైతుల ఖాతాలోకి నగదు జమ.

Other Story

You cannot copy content of this page